Blog

5 సంవత్సరాల భూ సమస్యకు ముగింపు కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌తో రైతుకు న్యాయం - Cover Image
Monthly Update
5 సంవత్సరాల భూ సమస్యకు ముగింపు కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌తో రైతుకు న్యాయం

రెవెన్యూ వాళ్ళు అలానే RDO కి పంపించారు. RDO section లో చాలా ఫాలోఅప్ చేశాం. సెక్షన్ లో ఎన్ని సార్లు కలిసినా వాళ్ళు ఫైల్ ను పైకి పంపించలేదు ఒక సమయం లో ఫైల్ పోయిందని కూడా చెప్పారు.

అటవీ హక్కుల గుర్తింపు కోసం కోయపోషగూడ గ్రామస్తుల పోరాటం - Cover Image
Monthly Update
అటవీ హక్కుల గుర్తింపు కోసం కోయపోషగూడ గ్రామస్తుల పోరాటం

2004లో ఆ కుటుంబాలు అడవి భూమిని సాగు చేస్తున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు అడవిని నరికినందుకుగాను కేసులు పెట్టారు. ఆ ప్రాంతంలో పని చేస్తున్న సిపిఎం పార్టీ నాయకులు ఈ కేసులకు సంబంధించి ఎవరెవరు జైలుకు వె

అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం” క్షేత్ర స్థాయి కార్యకర్తల కార్యాచరణ
Monthly Update
అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం” క్షేత్ర స్థాయి కార్యకర్తల కార్యాచరణ

ఎం ఎస్ స్వామినాథన్ 2011 లో రాజ్య సభలో ప్రవేశపెట్టిన మహిళా రైతుల హక్కుల బిల్లు 'రైతు' అనే పదానికి సమగ్రమైన, జెండర్ -తటస్థ నిర్వచనాన్ని ప్రతిపాదించింది. ఇందులో భూమిలేని కూలీలు, కౌలుదారులు, కౌలు రైతులు

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలి - Cover Image
Monthly Update
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలి

జి ఓ నెంబర్ 194 ప్రకారం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం , ఆ కుటుంబం ఒకే విడత లో అప్పులు చెల్లించుకోవడానికి మరో లక్ష రూపాయలు ఇస్తారు. రైతు కుటుంబాన్ని అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టక

ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పరిస్థితి- కుటుంబాలకు జీవనోపాధి సహకారం అవసరం - Cover Image
Monthly Update
ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పరిస్థితి- కుటుంబాలకు జీవనోపాధి సహకారం అవసరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పంట నష్టాలు, పెరుగుతున్న అప్పులు, పండించిన పంటలకు సరైన ధరలు లభించక పోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి వెళ

కిసాన్ మిత్ర చొరవతో పత్తి పంట అమ్ముకొన్న రైతు - Cover Image
Monthly Update
కిసాన్ మిత్ర చొరవతో పత్తి పంట అమ్ముకొన్న రైతు

పత్తి పంటను అమ్ముకోలేక తీవ్ర నిరాశకు గురై, కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌ కు కాల్ చేశారు. ఆయన సమస్యను వెంటనే నమోదు చేసి, ఫీల్డ్ కో ఆర్డినేటర్ రమాకాంత్ గారికి సమాచారం పంపించాము.

కిసాన్ మిత్ర సహకారంతో భూమి దక్కించుకున్న కుటుంబం - Cover Image
Monthly Update
కిసాన్ మిత్ర సహకారంతో భూమి దక్కించుకున్న కుటుంబం

కొమ్ముల రాధకు ఉమ్మడి రాష్ట్రంలో 7వ విడత భూపంపిణీ లో ఈ భూమికి అసైన్డ్ పట్టా ఇచ్చారు. 2-3 సంవత్సరాలు ఆ భూమిలో పంటలు సాగు చేశారు. 2015 సంవత్సరం లో రెవిన్యూ అధికారులు ఆ భూమిలో ఎవరు పంటలు సాగు చేయడం లేద

కిసాన్ మిత్ర సహకారంతో  భూమికి పట్టా సాధించుకున్న కుటుంబం - Cover Image
Monthly Update
కిసాన్ మిత్ర సహకారంతో భూమికి పట్టా సాధించుకున్న కుటుంబం

2025 ఫిబ్రవరి నెలలో వరి పొలానికి మందు కొట్టి స్ప్రేయర్ ను పాడు చేశాడని ఇష్ట మొచ్చినట్టు తిడుతూ చెప్పుతో కొడతానని భూ యజమాని కుటుంబం దుర్భాషలాడింది. ఇంట్లోనే ఇష్టం వచ్చినట్లు తిట్టి, కొట్టడం తో అవమానం

కిసాన్ మిత్ర సహకారంతో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ పిల్లల చదువులకు భరోసా - Cover Image
Monthly Update
కిసాన్ మిత్ర సహకారంతో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ పిల్లల చదువులకు భరోసా

మిషన్ వాత్సల్య పథకం: మిషన్ వాత్సల్య అనేది మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది పిల్లల రక్షణ, పునరావాసం, సంక్షేమంపై దృష్టి పెడుతుంది.

కౌలు రైతులను గుర్తించాలి.
Monthly Update
కౌలు రైతులను గుర్తించాలి.

తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్నీ వారికి వర్తింపజేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయని నేపథ్యంలో, రైతు స్వరాజ్య వేదిక అనేక ప్రజా సంఘాల ప్రతినిధులతో, మేధావులతో విస్తృత రౌ

గ్రామస్థాయి భూభారతి రెవెన్యూ సదస్సు లో దరఖాస్తు సమర్పించారు భూ సమస్యకు పరిష్కారం లభించింది - Cover Image
Monthly Update
గ్రామస్థాయి భూభారతి రెవెన్యూ సదస్సు లో దరఖాస్తు సమర్పించారు భూ సమస్యకు పరిష్కారం లభించింది

భర్త మరణించాక ఆత్రం సముద్ర బాయి పేరు మీదికి భూమిని విరాసత్ చేయాల్సి ఉండింది. మండల రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామంలో ఎవరివైనా విరాసత్ చేసేవి ఉంటే మాకు చెప్పండి అని అడిగారు.

గ్రామీణ అభివృద్ధిలో మరో ముందడుగు - Cover Image
Monthly Update
గ్రామీణ అభివృద్ధిలో మరో ముందడుగు

DDS మహిళా రైతుల సహకార సంఘానికి RDSS తోడ్పాటు

చేయూత కోసం చాన్నాళ్లుగా ఎదురుచూపు ఎట్టకేలకు రీ - స్టార్ట్ అయిన పెన్షన్ - Cover Image
Monthly Update
చేయూత కోసం చాన్నాళ్లుగా ఎదురుచూపు ఎట్టకేలకు రీ - స్టార్ట్ అయిన పెన్షన్

హైదరాబాద్ లో SERP ఆధికారులతో, కిసాన్ మిత్ర రాష్ట్ర బాధ్యులు మంగ్య విషయం గురించి మాట్లాడారు. స్టేట్ లెవెల్ లో సరి చేసిన తరువాత మంగ్య గారికి పెన్షన్ అమౌంట్ విడుదల అయింది. మంగ్య గారికి పెన్షన్ రిలీజ్ అ

ఛత్తీస్ ఘడ్ లో ప్రజా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన RDSS బృందం - Cover Image
Monthly Update
ఛత్తీస్ ఘడ్ లో ప్రజా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన RDSS బృందం

2026 మార్చ్ 22 న మా బృందం JSS హాస్పిటల్ కు చేరుకున్నది. JSS సంస్థ ప్రజా ఆరోగ్య వైద్య సేవలు ఎలా అందిస్తున్నదో ముందుగా JSS కో -ఆర్డినేటర్ రవిఇంద్ర వివరించారు.

జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కిసాన్ మిత్ర ప్రయత్నాలు  - Cover Image
Monthly Update
జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కిసాన్ మిత్ర ప్రయత్నాలు

జొన్నల కొనుగోలు చేసే ముందు ప్రభుత్వ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఏఈవోలు పంట నమోదు చేసుకున్న తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రం కూడా రైతుల

ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ అధికారిక హక్కులు కల్పించాలి - Cover Image
Monthly Update
ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ అధికారిక హక్కులు కల్పించాలి

భూమిలో 70 మంది రైతులు, గత 60 సంవత్సరాలుగా వ్యవసాయ చేసుకుంటున్నారు. వీరు దశాబ్ధాలుగా అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి తాము సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని దరఖాస

బహుళ పంటల సాగు రైతుకు ఆదాయం పెంచుతోంది-కిసాన్ స్వరాజ్ సమ్మేళన్ ఫీల్డ్ విజిట్ అనుభవాలు - Cover Image
Monthly Update
బహుళ పంటల సాగు రైతుకు ఆదాయం పెంచుతోంది-కిసాన్ స్వరాజ్ సమ్మేళన్ ఫీల్డ్ విజిట్ అనుభవాలు

సమ్మేళన్‌లో భాగంగా నిర్వహించిన ఫీల్డ్ విజిట్ లు సహజ వ్యవసాయంపై నాకు ప్రత్యక్ష అవగాహన కల్పించాయి

రైతు ఆత్మహత్య ప్రభావిత కుటుంబాలకు  RDSS జీవనోపాధి సహకారం   - Cover Image
Monthly Update
రైతు ఆత్మహత్య ప్రభావిత కుటుంబాలకు RDSS జీవనోపాధి సహకారం

రైతు ఆత్మహత్యలలో కౌలు రైతుల వాటా ఎంత అధికంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. రాష్ట్రంలో సుమారు 36 శాతం వ్యవసాయం కౌలు ఆధారంగానే కొనసాగుతున్నప్పటికీ, కౌలు రైతులకు సరైన గుర్తింపు లేకపోవడం సమస్యను మరింత తీ

వడ్ల కొనుగోలు కేంద్రం లో రైతుల సమస్యలు  - Cover Image
Monthly Update
వడ్ల కొనుగోలు కేంద్రం లో రైతుల సమస్యలు

వడ్ల కొనుగోలు కేంద్రంలో ప్రజల నుండి కొనుగోలు చేసే మిల్లర్ల నుండి చాలా ప్రాబ్లం ఏర్పడడం జరిగింది ఆ సమయంలో కిసాన్ మిత్ర కాల్ సెంటర్ కు ఫోన్ చేసి పై అధికారుల నుండి మాకు సహకారం అందించగలరని తెలుపడం జరిగింద

వికారాబాద్ జిల్లా ఆలుగడ్డ రైతుల సమస్యలను పరిష్కరించాలి  - Cover Image
Monthly Update
వికారాబాద్ జిల్లా ఆలుగడ్డ రైతుల సమస్యలను పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్పేట్, బంటారం, కోటిపల్లి, పెద్దేముల్, నవాబ్ పేట్, వికారాబాద్ ఇలా సుమారు ఏడు మండలాలలో మూడు వేల మంది రైత