Monthly Update
కిసాన్ మిత్ర సహకారంతో భూమి దక్కించుకున్న కుటుంబం
కొమ్ముల రాధకు ఉమ్మడి రాష్ట్రంలో 7వ విడత భూపంపిణీ లో ఈ భూమికి అసైన్డ్ పట్టా ఇచ్చారు. 2-3 సంవత్సరాలు ఆ భూమిలో పంటలు సాగు చేశారు. 2015 సంవత్సరం లో రెవిన్యూ అధికారులు ఆ భూమిలో ఎవరు పంటలు సాగు చేయడం లేద